డీజిల్ కొరతతో ఆర్టీసీ బస్సులకు అంతరాయం.. మంత్రి ఆదేశాలు

20చూసినవారు
డీజిల్ కొరతతో ఆర్టీసీ బస్సులకు అంతరాయం.. మంత్రి ఆదేశాలు
AP: పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల బస్సులు మధ్యలోనే ఆగిపోతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో చర్చించి, డీజిల్ సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ బస్సు సర్వీసులకు ఎటువంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్