ఐదు T20ల సిరీస్లో భాగంగా
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు రెండో T20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఈ మ్యాచ్పై అంచనాలు పెరిగాయి. యువ సంచలనం వైభవ్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ బౌలింగ్, బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్కూ వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.