కందుకూరు శివారులో ఆటో–బైక్ ఢీ… ఇద్దరికి తీవ్ర గాయాలు

97చూసినవారు
కందుకూరు శివారులో ఆటో–బైక్ ఢీ… ఇద్దరికి తీవ్ర గాయాలు
కందుకూరు శివారులో మంగళవారం రాత్రి సింగరాయకొండ రోడ్డులోని వాసవి నగర్ కాలనీ సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్‌తో పాటు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్