నెల్లూరు: సరస్వతి అలంకారంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు

3చూసినవారు
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా, నెల్లూరులోని గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు శుక్రవారం సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వివి ఓట్టూరు సురేంద్ర యాదవ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ, కమిటీ సభ్యులు కోటిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :