రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

1216చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
బత్తలపల్లి మండలం వేల్పుమడుగు మలుపు వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గంటాపురానికి చెందిన జయరాములు, అనితమ్మ హిందూపురం వెళ్తుండగా, ధర్మవరం పట్టణానికి చెందిన నారాయణస్వామి బత్తలపల్లి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకొనడంతో వారు కిందపడి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్