ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్ర గాయాలు

693చూసినవారు
ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్ర గాయాలు
రొళ్ల మండలం కొడగార్ల గుట్ట గ్రామానికి చెందిన ముద్దరాజు అనే రైతు తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లినప్పుడు ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే రొళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.