శివాజీకి హిందూపురం పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక

1058చూసినవారు
శివాజీకి హిందూపురం పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక
శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న శివాజీని హిందూపురం పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకులకు, తనను ఎన్నుకున్న పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you