బస్సు ప్రమాదంలో మృతురాలి వివరాలు లభ్యం

1639చూసినవారు
బస్సు ప్రమాదంలో మృతురాలి వివరాలు లభ్యం
చేన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఐచర్‌ను ఢీకొని బోల్తా పడిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో సురక్ష (30) అనే మహిళ మృతిచెందింది. ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు, వారికి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్