సత్యసాయి జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..

1292చూసినవారు
సత్యసాయి జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..
సత్యసాయి జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. చికెన్ ధర కేజీ రూ.206 (చర్మంతో) మరియు రూ.234 (చర్మం లేకుండా) గా నమోదైంది. నాటుకోడి మాంసం కేజీ రూ.650, పొట్టేలు మాంసం కేజీ రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you