బాలిగాం వద్ద కొబ్బరి బొండాల వాహనం బోల్తా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

568చూసినవారు
బాలిగాం వద్ద కొబ్బరి బొండాల వాహనం బోల్తా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
శనివారం రాత్రి మందస మండలం బాలిగాం బ్రిడ్జ్ జంక్షన్ సమీపంలో కొబ్బరి బొండాలతో వెళ్తున్న బొలెరో పికప్ వాన్ బోల్తా పడింది. చీపురుపల్లి నుండి సంబల్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్