శ్రీకాకుళం జిల్లా మందసలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన ఆటల పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు ఈ పోటీలను ప్రారంభించారు.
విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.