నరసన్నపేట మండల యుటిఎఫ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

1చూసినవారు
నరసన్నపేట మండల యుటిఎఫ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నరసన్నపేట యుటిఎఫ్ మండల కార్యవర్గ సంఘం సమావేశం మంగళవారం సాయంత్రం నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో జరిగింది. జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నక్క అప్పయ్య మండల అధ్యక్షులుగా, ఆర్ జగదీశ్వర్ రావు జనరల్ సెక్రెటరీగా, మరియు పలువురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీరామ్ మూర్తి తెలిపారు.

ట్యాగ్స్ :