అయ్యో పాపం.. భూమి మీద పుట్టడమే శాపం అయింది?

0చూసినవారు
అయ్యో పాపం.. భూమి మీద పుట్టడమే శాపం అయింది?
శ్రీకాకుళంలో అరసవల్లి జంక్షన్ సమీపం మూడు కాలనీల సోమవారం ఓ శిశువు మృతదేహం కనలతొడి పడింది.
తల్లి ఒడిలో లాలన పొందాల్సిన వయసులో మురికినాళాలో తేలిపోతూ కనబడడంతో స్థానికులకు ముక్కు తెప్పేలా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హరిరామ్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. నాలాలో పడేశారా? వేరే కారణాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.