శ్రీకాకుళం: గోవును జాతీయజంతువుగా ప్రకటించాలి.. ముస్లింల వినతి

1చూసినవారు
గురువారం శ్రీకాకుళం జామియా మసీదులో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు రెండువేల మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని, ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందించాలని విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్