గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల్లో ఉన్న భూ వివాద కేసులను తక్షణమే పరిష్కరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ సహకారంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. భూ వివాదాలపై ఉన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.