టీటీడీ వేద పండితులు ఆమదాలవలస ఆలయాన్ని దర్శించారు

0చూసినవారు
టీటీడీ వేద పండితులు ఆమదాలవలస ఆలయాన్ని దర్శించారు
ఆమదాలవలస పట్టణంలోని విజయభవని ఆలయాన్ని మంగళవారం టీటీడీ వేద పండితులు కృష్ణ సాయి శర్మ దర్శించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మొదలవలస రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్