ఈ నెల 18న సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల

10043చూసినవారు
ఈ నెల 18న సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను టీటీడీ జూన్ 18న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల కోసం 20వ తేదీ ఉ.10 గంటలకు నమోదు చేసుకోవచ్చు. 24న ఉ.10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మ.3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 
వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in/

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్