టీ20 సిరీస్: ఇప్పటివరకు 30 సార్లు పోటిపడ్డ భారత్-ఇంగ్లండ్

15543చూసినవారు
టీ20 సిరీస్: ఇప్పటివరకు 30 సార్లు పోటిపడ్డ భారత్-ఇంగ్లండ్
ఐర్లాండ్ చేతిలో 0-2తో యువ భారత జట్టు టీ20 సిరీస్‌ను కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. జులై 1న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు టీ20ల్లో భారత్-ఇంగ్లండ్ మధ్య 30 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ 18, ఇంగ్లండ్ 12 గెలిచాయి. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (669) అత్యధిక పరుగులు, క్రిస్ జోర్డాన్ (24 వికెట్లు) అత్యధిక వికెట్లు తీయగా, భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ (6/25) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. గత ఏడాది అభిషేక్ శర్మ 135 పరుగులు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్