మహిళల
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో
భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. స్మృతి మంధన (38), షెఫాలి (34), జెమీమా (34), హర్మన్ప్రీత్ (56), రిచా ఘోష్(1) పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్ సోఫీ రెండు వికెట్లు తీశారు.