AP: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచరుడు రమేష్ అసభ్యంగా ప్రవర్తించారు. ఇన్స్టాగ్రామ్లో వివాహితకు అసభ్య మేసేజ్లు, వీడియోలు పంపినట్లు సమాచారం. అతడిని మహిళ కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.