చిత్తూరు పట్టణానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి

529చూసినవారు
చిత్తూరు పట్టణానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి
చిత్తూరు పట్టణంలోని ఎన్. పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నూతనంగా నిర్మించిన ఎన్. పి. చెంగల్రాయ నాయుడు మహిళా వసతి భవనాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనకు, గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవం కళాశాల విద్యార్థినులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్