యువకుడు మృతి.. మద్యం మత్తే కారణమా

340చూసినవారు
యువకుడు మృతి.. మద్యం మత్తే కారణమా
నాయుడుపేట పట్టణంలోని రాజుగోపాలపురంలో 29 ఏళ్ల కారణి ప్రసాద్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు రోజులుగా ఫోన్కు స్పందించకపోవడంతో స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా మృతదేహంగా కనిపించాడు. ఘటనాస్థలిలో ఖాళీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివశంకర్రావు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you