కల్తీ నెయ్యి కేసుపై అధికారుల సమీక్ష

364చూసినవారు
కల్తీ నెయ్యి కేసుపై అధికారుల సమీక్ష
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీఐ సిట్ అధికారులు తిరుపతిలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారని తెలుస్తుంది. కేసు మూడో ఛార్జ్ షీట్.. ఇప్పటి వరకు జరిగిన తీరు.. ఇక జరగాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్