తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద కార్మికుల ధర్నా

865చూసినవారు
స్విమ్స్ కార్మికులు తమ శానిటేషన్ హోదాను రద్దు చేసి, వార్డు బాయ్స్‌గా గుర్తించి, తక్షణమే జీతాలు పెంచాలని కోరుతూ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేస్తున్నారు. సంవత్సరం క్రితం ఇచ్చిన హామీని అమలు చేయాలని 62 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులు, యాజమాన్యం స్పందన కోసం డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

సంబంధిత పోస్ట్