కారుని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ముగ్గురికి తీవ్రగాయాలు

0చూసినవారు
కారుని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ముగ్గురికి తీవ్రగాయాలు
AP: విజయవాడ నగర శివారులోని పశ్చిమ బైపాస్‌పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తుతెలియని వాహనం కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్