అమెరికా బహిష్కరణ.. 100 మంది మృత్యువు ఒడికి

13430చూసినవారు
అమెరికా బహిష్కరణ.. 100 మంది మృత్యువు ఒడికి
వెనెజువెలాలో సంభవించిన భూకంపంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. భూకంపం వచ్చిన ముందురోజే 100 మంది వెనెజువెలా వాసులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. వీరంతా స్వదేశానికి చేరుకొని ఓ హోటల్‌లో ఆశ్రయం పొందారు. ఆ రాత్రే భూకంపం రావడంతో వారు బస చేసిన హోటల్ కూలిపోయింది. దీంతో అమెరికా నుంచి వచ్చిన 100 మంది ఈ ఘటనలో మరణించారు.

సంబంధిత పోస్ట్