VIDEO:వర్షం ఎఫెక్ట్.. రైల్వేస్టేషన్లలో భారీ రద్దీ

21668చూసినవారు
ముంబైలో భారీ వర్షాల కారణంగా లోకల్ రైళ్లు 30 నిమిషాల వరకు ఆలస్యం అవుతున్నాయి. దీనితో బోరివళి స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలోనైనా రైళ్లు సకాలంలో నడిచేలా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్