వైసీపీ అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని బొత్స అప్పలనరసయ్య హెచ్చరిక

0చూసినవారు
గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య ఆదివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ యాప్ గోడపత్రికను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలపై దాడులు పెరిగాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికారులైనా, నాయకులైనా ఎవరైనా చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గార తవుడు, రాజేశ్వరి, మండల సురేష్, గేదెల ఈశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్