జాతీయ రహదారిపై లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

764చూసినవారు
జాతీయ రహదారిపై లారీ ఢీకొని యువకుడు దుర్మరణం
గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం లారీ ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు గజపతినగరం ఎస్. ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీను (38) ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్