గర్భాంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

1చూసినవారు
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు, ప్రజలు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కశింకోట వేదాపండితులు శ్రీరామనుజాచార్యులు, గర్భాం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు, ప్రజలు, యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్