విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణిక నాటక కళాకారిణి మజ్జి (దంపుడు) లక్ష్మి మంగళవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో మృతి చెందారు. కళారంగంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.