విజయవాడ వెస్ట్ బైపాస్ పాక్షికంగా ప్రారంభం: ప్రయాణికులకు ఊరట

513చూసినవారు
విజయవాడ వెస్ట్ బైపాస్ పాక్షికంగా ప్రారంభం: ప్రయాణికులకు ఊరట
AP: విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విజయవాడ వెస్ట్ బైపాస్ (పశ్చిమ బైపాస్) పనులను పాక్షికంగా ప్రారంభించనున్నారు. కాజా నుండి గొల్లపూడి మధ్య ఒక వైపు రోడ్డును పండుగ సమయంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో కేవలం కార్లు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా గొల్లపూడి, చిన అవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లిపోవచ్చు. 2026 మార్చి చివరి నాటికి బైపాస్ పనులు పూర్తవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్