న్యాయం జరిగింది దిగండి రా: సాయి తల్లి

1చూసినవారు
ఎంవీపీ సమతా కాలేజ్ ఆవరణలో విద్యార్థులను కిందకి దింపేందుకు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. సాయ్ అనే విద్యార్థి బిల్లింగ్‌ పైకి ఎక్కడంతో  తల్లి న్యాయం జరిగింది కిందకు దిగండి రా అంటూ సొమ్మసిల్లి కుప్పకూలింది. ఎంత బ్రతిమిలాడినా విద్యార్థులు కిందకి దిగగాక పోవడంతో అధికారులు డ్రోన్ ఎగుర వేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్