ఆదివారం జగన్మోహన్ రెడ్డి కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను పరిశీలించి, స్లాబ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు.