చోడవరం, ;గణపతి ఆలయానికి 2. 30 లక్షలు విరాళం

3చూసినవారు
చోడవరం, ;గణపతి ఆలయానికి 2. 30 లక్షలు విరాళం
చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామి వారి ఆలయ నిర్మాణానికి, హోమాధి కార్యక్రమాలకు విశ్వహిందూ పరిషత్ సభ్యుడు రమణ స్వామి రూ. 2.30 లక్షల విరాళం అందజేశారు. ఈ మొత్తంలో రూ. లక్ష ఆలయ నిర్మాణానికి, రూ. 1.30 లక్షలు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హోమాధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు దాతను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్