ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం, విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్కు డిప్యూటీ సీఎం పవన్ చేరుకున్నారు. ఈ రాకతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.