విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

1చూసినవారు
విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి అనే యువకుడు ఒడిశా యువకులతో కలిసి 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా అతడు లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్