విశాఖ: మనస్తాపంతో సీఏ విద్యార్థి ఆత్మహత్య

0చూసినవారు
విశాఖ: మనస్తాపంతో సీఏ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నంలో సీఏ చదువుతున్న విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంట్లో అబద్ధం చెప్పినందుకు మనస్తాపం చెంది, మంగళవారం కొబ్బరి తోటలోని గదిలో ఉరి వేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రన్నాయుడి వివరాల ప్రకారం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్