తామారబ్బ యుపి స్కూల్ కు ఉపాద్యాయులు కొరతను నివారించాలి

3చూసినవారు
తామారబ్బ యుపి స్కూల్ కు ఉపాద్యాయులు కొరతను నివారించాలి
దేవరాపల్లి మండలం తామారబ్బ యూపీ స్కూల్‌లో అదనపు ఉపాధ్యాయులను నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, మంగళవారం దేవరాపల్లి పర్యటనకు వచ్చిన డీఈఓ అప్పారావు నాయుడును కోరారు. ఈ స్కూల్‌లో 52 మంది ఆదివాసీ, గిరిజన విద్యార్థులు ఉన్నారని, 1 నుండి 5వ తరగతి వరకు 30 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియజేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్