Oct 01, 2025, 00:10 IST/
మరోసారి కాలేజీల బంద్ తప్పదా?
Oct 01, 2025, 00:10 IST
TG: రాష్ట్రంలో మరోసారి ప్రైవేటు కాలేజీలు బంద్కు పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. దసరాకు ఇస్తామన్న రూ.600కోట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా దీనిపై బుధవారం సమావేశం కానున్నారు. ఇటీవల డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కాలేజీలను మూసేసి ప్రభుత్వంతో చర్చల అనంతరం విరమించుకున్న విషయం తెలిసిందే.