విశాఖ కేజీహెచ్ వద్ద పోలీసులపై వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం

1182చూసినవారు
విశాఖ కేజీహెచ్ వద్ద పోలీసుల తీరుపై టీడీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ గురువారం రాత్రి 8.30 గంటలకు కేజీహెచ్‌కు చేరుకుని కురుపాం విద్యార్థులను పరామర్శించే సమయంలో, వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై స్పందిస్తూ, పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని గణేష్ కుమార్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్