పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర

14చూసినవారు
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాజవొమ్మంగి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సూచనలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు నష్టపోతారని ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్