కంప్యూటర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

6చూసినవారు
కంప్యూటర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఏక్సిస్ పాయింట్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ సహకారంతో, ప్రధానమంత్రి ఉచ్చతార్ అభియాన్ స్కీమ్ ఆర్థిక సహాయంతో కంప్యూటర్ అక్షరాస్యతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ ఎన్. ఆనంద్, రాపాక కిరణ్మయి కంప్యూటర్ విద్య ప్రాముఖ్యతను, ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాల ఆవశ్యకతను వివరించారు. ఈ సదస్సు విద్యార్థులకు డిజిటల్ యుగంలో రాణించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you