సిరిపురం వద్ద మద్యం తాగి బైకు నడుపుతూ బౌన్సర్ల ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఆదివారం వాగ్వాదం చోటుచేసుకుంది. బౌన్సర్లు దాడి చేయగా, అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.