రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్న ప్రసాద వితరణ

3చూసినవారు
రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్న ప్రసాద వితరణ
నరసాపురంలో వై ఎన్ కాలేజీ విశ్రాంతి ఉద్యోగి మరియు రాయల్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు వలవల రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు సందర్భంగా బస్టాండ్ దగ్గరలో ఉన్న కనకదుర్గ గుడి ( చిట్టి తల్లి ) ఆలయం వద్ద ఠాగూర్ దంపతులు సౌజన్యతో పేదలకు అన్నదానం జరిగినది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మునుకోటి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి గణేశ్వర రావు, జర్నలిస్టు, రక్తదాత భగవాన్ , ఆరేటి మృత్యుంజయరావు, ఇనుకొండ నానాజీ, ఎనుముల సతీష్, తదితర సభ్యులు హాజరయ్యారు.