రెండు లేగ దూడలపై పెద్దపులి దాడి

1602చూసినవారు
పోలవరం మండలం ఇటుకలకోటలో శనివారం తెల్లవారుజామున పెద్దపులి ఒకే రైతుకు చెందిన రెండు లేగ దూడలను హతమార్చింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వైల్డ్ లైఫ్ వన్య ప్రాణి విభాగం సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి, పులి సంచారంపై ఆందోళన చెందుతున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి జాడలను గుర్తించి, అది ఎటు వెళ్లిందో అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్