ఆచంట: తుఫాన్ బాధితులకు నిత్యవసరాలు పంపిణీ

6చూసినవారు
ఆచంట: తుఫాన్ బాధితులకు నిత్యవసరాలు పంపిణీ
ఆచంట మండలం అయోధ్యలంక, భీమలాపురం, ఆచంట వేమవరం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. మొంథా తుఫాను బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you