ఎగువ ప్రాం
తాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావర
ి నదికి వరద పోటెత్తింద
ి. దీనితో ఆచంట మండలంలోని పెదమల
్లం, భీమలాపురం, కరుగోరుమిల్లి పుష్కర ఘాట్లు నీట మ
ునిగాయి. ఏటిగట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్త
మై, లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశ
ారు. వరద తగ్గే
వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.