ద్వారకాతిరుమల మండలం రామసింగవరం శివారుల్లో మంగళవారం పేకాట ఆడుతున్న ఏడుగురిని ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20,200 నగదు, 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.