ఏలూరు: 25వ సారి రక్తదానం చేసిన కానిస్టేబుల్

80చూసినవారు
ఏలూరు: 25వ సారి రక్తదానం చేసిన కానిస్టేబుల్
ఏలూరు నగరంలోని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో లింగపాలెం మండలం ముదిచెర్ల గ్రామానికి చెందిన భారతి అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమెకు అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరమైంది. దీంతో స్పందించిన ఏసీబీ కానిస్టేబుల్ పీతల కిషోర్ వసుంధర బ్లడ్ బ్యాంక్ ఏలూరు నందు 25వసారి రక్తదానం మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్